Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ అడుగు పెడితే గుండెపోటు ఖాయమట...

అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా, చంద్ర మండలం మానవునికి నివాస కేంద్రంగా ఉపయోగపడుతుందా లేదా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (15:28 IST)
అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా, చంద్ర మండలం మానవునికి నివాస కేంద్రంగా ఉపయోగపడుతుందా లేదా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఈ పరిశోధకులను ఓ అంశం కలవరపెడుతోంది. అందేంటంటే... చంద్రమండలంపై అడుగుపెట్టిన వారికి హార్ట్ ఎటాక్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు గతంలో అనేక సంఘటనలు సైతం వారు ఉదహరిస్తున్నారు. 
 
చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సైతం 2012లో హార్ట్ ఎటాక్తోనే మరణించారు. ఆ తర్వాత అపోలో యాత్ర చేపట్టిన జేమ్స్ ఇర్విన్ అనే అంతరిక్ష యాత్రికుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రెండేళ్ళ తర్వాత గుండెపోటు బారిన పడి చనిపోయాడు. 
 
అలాగే, ఈయన సహచరుడు రాన్ ఇవాన్స్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇర్విన్ 61 యేళ్ల వయసులో గుండెపోటుతో మరణించగా, ఇవాన్స్ 56 యేళ్ళ వయసులో చనిపోయారు. అయితే, నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments