Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ అడుగు పెడితే గుండెపోటు ఖాయమట...

అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా, చంద్ర మండలం మానవునికి నివాస కేంద్రంగా ఉపయోగపడుతుందా లేదా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (15:28 IST)
అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా, చంద్ర మండలం మానవునికి నివాస కేంద్రంగా ఉపయోగపడుతుందా లేదా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఈ పరిశోధకులను ఓ అంశం కలవరపెడుతోంది. అందేంటంటే... చంద్రమండలంపై అడుగుపెట్టిన వారికి హార్ట్ ఎటాక్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు గతంలో అనేక సంఘటనలు సైతం వారు ఉదహరిస్తున్నారు. 
 
చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సైతం 2012లో హార్ట్ ఎటాక్తోనే మరణించారు. ఆ తర్వాత అపోలో యాత్ర చేపట్టిన జేమ్స్ ఇర్విన్ అనే అంతరిక్ష యాత్రికుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రెండేళ్ళ తర్వాత గుండెపోటు బారిన పడి చనిపోయాడు. 
 
అలాగే, ఈయన సహచరుడు రాన్ ఇవాన్స్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇర్విన్ 61 యేళ్ల వయసులో గుండెపోటుతో మరణించగా, ఇవాన్స్ 56 యేళ్ళ వయసులో చనిపోయారు. అయితే, నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments