Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీని విభజిస్తే... అది దేశానికే సమస్యవుతుందని ఇందిర గాంధీ చెప్పారు.... సుజన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే అది తెలుగు ప్రజలకే కాదు... మొత్తం దేశానికే సమస్య వస్తుందని ఆనాడు గ్రేట్ లీడర్ ఇందిరా గాంధీ చెప్పారని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.... ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ,

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (15:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే అది తెలుగు ప్రజలకే కాదు... మొత్తం దేశానికే సమస్య వస్తుందని ఆనాడు గ్రేట్ లీడర్ ఇందిరా గాంధీ చెప్పారని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.... ఏపీ విభజనకు కాంగ్రెస్ పార్టీ, భాజపాలే కారణం. అడ్డగోలుగా విభజించడం వల్లనే ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. అందరితో సంప్రదించకుండానే ఏకపక్షంగా విభజించారు.
 
14వ ఆర్థిక సంఘం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదు. 5 ఏళ్లకు సంబంధించి ఆదాయ, ఖర్చుల గురించి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఇది శాశ్వతం కాదు... వెంకయ్య నాయుడు 10 సంవత్సరాలు కావాలని అడిగారు. ప్రత్యేక హోదాపై మా ఆంధ్రప్రజలకు మా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మా ప్రభుత్వం పైన నిందారోపణలు నాకు బాధ కలిగిస్తుంది. ప్రత్యేక హోదా పేరుతో కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నాయి అంటూ సుజనా చౌదరి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments