Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో మెగా హెల్త్ క్యాంపు... ముఖ్య అతిథి అజేయ కల్లం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (18:12 IST)
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం, ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో   సచివాలయంలో ఈనెల 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆయుర్వేద వైద్యానికి సంబంధించి మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో 10 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు 5 మంది హోమియో వైద్య నిపుణులు 5 మంది యోగా గురువులతో పాటు మొత్తం 40 మంది వైద్య బృందం పాల్గొని సచివాలయ ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు.  ఇందులో వైద్య సేవల‌తోపాటు మందులు అన్నీ ఉచితంగా అందించనున్నారు.  

 
ఈ ఆయుర్వేద మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు మూడో బ్లాక్ లోని అసోసియేషన్ హాల్ లో జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల‌ని, మీడియా కూడా ఈ వైద్య సౌకర్యాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments