Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పందీ... పరదేశీ..' అమెరికా వదిలి వెళ్లిపో.... ఇండియన్‌కు ఘోర అవమానం

జాత్యహంకార ధోరణి అమెరికాలో పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యాపారస్తుడిపై కొందరు అమెరికన్లు చేస్తున్న దారుణ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నట్ల

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (16:32 IST)
జాత్యహంకార ధోరణి అమెరికాలో పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యాపారస్తుడిపై కొందరు అమెరికన్లు చేస్తున్న దారుణ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నట్లు భార‌త సంత‌తి వ్యాపార‌స్తుడు, జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థ‌కు సీఈఓగా ఉన్న ర‌వీన్ గాంధీ సీఎన్‌బీసీలో ఓ వ్యాసం రాశారు. 
 
తమ రంగులో లేని అమెరికన్లపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఆయన విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అంతే... ఆ పోస్టును చూసిన అమెరికన్లు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. ఓ మహిళ అయితే ఫోన్లో... 'పందీ... పరదేశీ..' అమెరికా వదిలి వెళ్లిపో.... అంటూ దారుణంగా చెప్పలేని భాషలో తిట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారాన్నంతా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆయన షేర్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments