Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్‌లో ఆగంతకుడి కాల్పులు.. ఐదుగురు మృతి..

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:24 IST)
టెక్సాస్: అమెరికాలో టెక్సాస్‌లో సాయుధుడైన ఒక ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 21 మంది గాయపడ్డారు. టెక్సాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడిన ఆగంతకుడు బైక్‌పై వచ్చాడు. 
 
అమెరికా పోస్టల్ విభాగానికి చెందిన ఒక టక్కును హైజాక్ చేసి, అక్కడున్న జనాలపై తుపాకీతో కాల్పులు జరిపాడు. 
ఆ ఆగంతకుడు టెక్సాస్‌కు చెందిన ఓడెసా, మిడ్‌ల్యాండ్ పట్టణాల సమీపంలో వాహనాన్ని నడిపాడు. 
 
ఈ నేపధ్యంలో పోలీసులు అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వారు రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తూ, ఆ ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తరువాత అతనినిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.

కాగా ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు న్యాయశాఖాధికారులు కూడా గాయపడ్డారు. మిడ్‌ల్యాండ్ లోని సినర్జీ‌లో గల ఒక సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు ఆ ఆగంతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments