Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రరాజ్యం అమెరికాలోని ఓ స్కూల్‌లో మళ్లీ కాల్పుల మోత

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (14:10 IST)
అగ్రరాజ్యం అమెరికాలోని ఓ పాఠశాలలో మళ్లీ తుపాకీ కాల్పుల మోత వినిపిచింది. ఈ కాల్పుల నుంచి 20 విద్యార్థులను ఓ తెలుగు వ్యక్తి రక్షించారు. అమెరికాలోని సౌత్ కారోలీన్ టాంగిల్ పుడ్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై తుపాకీ కాల్పులు జరిపాడు. 
 
దీంతో కాల్పులు శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను సురక్షితంగా దగ్గర్లోని చర్చికి తరలించారు. ఈ దాడిలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రీన్ విల్లే కౌంటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతకుముుందు విద్యార్థి కాల్పులు జరుపుతుంటే విజయవాడకు చెందిన కోనేరు శ్రీధర్ అనే వ్యక్తి చాకచక్యంగా 20 మంది విద్యార్థులను రక్షించాడు. కాల్పులు శబ్ధాన్ని ఆలకించిన శ్రీధర్ తన తరగతి గదిలోని 20 మంది విద్యార్థులను బెంచీల కింద కూర్బోబెట్టి తలుపులు మూసేశారు. ఇలా 20 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడారు. ఈయన గత 20 యేళ్లుగా టాంగిల్ వుండే స్కూల్‌లో మ్యాథ్స్ టీచరుగా పని చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments