Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రరాజ్యం అమెరికాలోని ఓ స్కూల్‌లో మళ్లీ కాల్పుల మోత

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (14:10 IST)
అగ్రరాజ్యం అమెరికాలోని ఓ పాఠశాలలో మళ్లీ తుపాకీ కాల్పుల మోత వినిపిచింది. ఈ కాల్పుల నుంచి 20 విద్యార్థులను ఓ తెలుగు వ్యక్తి రక్షించారు. అమెరికాలోని సౌత్ కారోలీన్ టాంగిల్ పుడ్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై తుపాకీ కాల్పులు జరిపాడు. 
 
దీంతో కాల్పులు శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను సురక్షితంగా దగ్గర్లోని చర్చికి తరలించారు. ఈ దాడిలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రీన్ విల్లే కౌంటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతకుముుందు విద్యార్థి కాల్పులు జరుపుతుంటే విజయవాడకు చెందిన కోనేరు శ్రీధర్ అనే వ్యక్తి చాకచక్యంగా 20 మంది విద్యార్థులను రక్షించాడు. కాల్పులు శబ్ధాన్ని ఆలకించిన శ్రీధర్ తన తరగతి గదిలోని 20 మంది విద్యార్థులను బెంచీల కింద కూర్బోబెట్టి తలుపులు మూసేశారు. ఇలా 20 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడారు. ఈయన గత 20 యేళ్లుగా టాంగిల్ వుండే స్కూల్‌లో మ్యాథ్స్ టీచరుగా పని చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments