Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో అమెరికా బాంబుల వర్షం... 250 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (10:16 IST)
ఇరాక్‌లో అమెరికా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో అమెరికా సాయుధ దళాలు ఇరాక్‌లోని ఫలూజాలో యుద్ధవిమానాలతో బాంబుల వర్షం కురిపించాయి. 
 
ఈ  దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఫలూజా నుంచి వాహనాల్లో వెళుతుండగా ఉగ్రవాదులపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో 40 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉగ్రవాదులకు ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణ నష్టం అధికంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.  
 
మరోవైపు... ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిపిన ఆత్మాహుతి దాడికి పాల్పుడిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింస తో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

పూజా హెగ్డె బాల్కనీలో ఫోజులు, మార్నింగ్ ఏంజెల్ అంటూ ఎత్తేస్తున్నారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments