Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ చేయించుకుంటూ మీటింగ్‌కు హాజరైన ఎయిర్‌ఏషియా సీఈవో - నెటిజిన్స్ ఫైర్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (20:32 IST)
ధనవంతులు చేసే చిన్నచిన్న తప్పులే వారిని వివాదాల్లోకి లాగుతుంటాయి. తాజాగా ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌ ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో మసాజ్ చేయించుకుంటూ వర్చువల్ విధానంలో ఆయన సమావేశానికి హాజర్యయారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 
 
మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తాజాగా లింక్ట్రిన్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మసాజ్ చేసుకుంటూ మేనేజమెంట్ మీటింగ్‌కు ఇలా హాజరైనట్లు ఆయనే స్వయంగా ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఎయిర్ ఏషియాలో పని సంస్కృతికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తిట్ల పురాణం అందుకున్నారు.
 
'ఒక లిస్టెడ్ కంపెనీకి సీఈఓగా ఉంటూ.. మేనేజ్‌మెంట్ మీటింగ్‌కు ఇలా షర్ట్ లేకుండా హాజరవ్వడం ఏమాత్రం సభ్యత అనిపించుకోదు' అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టారు. బహుశా ఎవరో ఆయన లింక్‌ను హ్యాక్ చేసి ఉంటారని మరో యూజర్ రాసుకొచ్చారు. 'మీ వర్క్ కల్చర్ చూపించడానికి ఇది సరైన పద్ధతి కాదు' అని మరో నెటిజన్ కామెంట్ పెట్టగా.. 'ఓపెన్ కల్చర్ అంటే మరీ ఇంత ఓపెన్ అనుకోలేదు' అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments