Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ చరిత్రలో అరుదైన రికార్డ్

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:40 IST)
న్యూ ఇయర్ రోజున 100 బిలియన్ ల మెసెజ్ లు  షేర్ చేసుకున్న యాప్ గా రికార్డ్ సృష్టించింది వాట్సప్. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 31 న  24 గంటల్లో 100 బిలియన్ ల కు పైగా  న్యూ ఇయర్  విషెస్  మెసేజ్ ను షేర్ చేసుకున్నారు వాట్సప్ యూజర్స్.

ఇందులో ఇండియా నుంచే 20 బిలియన్ ల మెసేజ్ లు ఉన్నాయి. వాట్సాప్ ను భారత్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తుండటం విశేషం.

వాట్సాప్ యాప్ చరిత్రలోనే  ఒక్క రోజులోనే ఎక్కువ మెసేజ్ లు పంపించుకోవడం ఇదే మొదటి సారని తెలిపింది.ఇందులో  కొందరు టెక్స్ట్ మెసేజ్ చేయగా.. ఫోటోలతో  మెసేజ్ చేసిన వారు 12 బిలియన్ లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments