Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ చరిత్రలో అరుదైన రికార్డ్

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:40 IST)
న్యూ ఇయర్ రోజున 100 బిలియన్ ల మెసెజ్ లు  షేర్ చేసుకున్న యాప్ గా రికార్డ్ సృష్టించింది వాట్సప్. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 31 న  24 గంటల్లో 100 బిలియన్ ల కు పైగా  న్యూ ఇయర్  విషెస్  మెసేజ్ ను షేర్ చేసుకున్నారు వాట్సప్ యూజర్స్.

ఇందులో ఇండియా నుంచే 20 బిలియన్ ల మెసేజ్ లు ఉన్నాయి. వాట్సాప్ ను భారత్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తుండటం విశేషం.

వాట్సాప్ యాప్ చరిత్రలోనే  ఒక్క రోజులోనే ఎక్కువ మెసేజ్ లు పంపించుకోవడం ఇదే మొదటి సారని తెలిపింది.ఇందులో  కొందరు టెక్స్ట్ మెసేజ్ చేయగా.. ఫోటోలతో  మెసేజ్ చేసిన వారు 12 బిలియన్ లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments