Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లిని స్పీడ్ పోస్టు ద్వారా పంపిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (17:32 IST)
ఓ పెంపుడు పిల్లిని పెంచుకోవడం కష్టతరం కావడంతో ఓ వ్యక్తి స్పీడ్ పోస్టులో ప్యాక్ చేసి పంపాడు. దీంతో ఆ వ్యక్తిపై భారీ జరిమానా విధించారు. ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అట్టె పెట్టేలో ఓ పిల్లిని వుంచి ఓ జిల్లాలోని జూకు పంపాడు 33 ఏళ్ల యాంగ్ అనే వ్యక్తి. పిల్లిని ఇలా బాక్సులో వుంచి స్పీడ్ పోస్ట్ పంపడం ద్వారా తైవాన్ జంతు భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీసులు తెలిపారు. 
 
అందుచేత 60వేల న్యూ తైవాన్ డాలర్ల జరిమానాను యాంగ్‌కు విధించడం జరిగింది. ఈ పిల్లిని అట్ట పెట్టె నుంచి బయటికి తీసి యాంటీ-బయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు. అంతేగాకుండా.. పోలీసులు, జంతు సంరక్షణ కేంద్రం అధికారులు యాంగ్‌ను విచారించగా.. పిల్లిని పెంచడం కష్టతరంగా మారిందని.. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే.. జంతు సంరక్షణ కేంద్రానికి పోస్టు ద్వారా పంపాపని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments