పిల్లిని స్పీడ్ పోస్టు ద్వారా పంపిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (17:32 IST)
ఓ పెంపుడు పిల్లిని పెంచుకోవడం కష్టతరం కావడంతో ఓ వ్యక్తి స్పీడ్ పోస్టులో ప్యాక్ చేసి పంపాడు. దీంతో ఆ వ్యక్తిపై భారీ జరిమానా విధించారు. ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అట్టె పెట్టేలో ఓ పిల్లిని వుంచి ఓ జిల్లాలోని జూకు పంపాడు 33 ఏళ్ల యాంగ్ అనే వ్యక్తి. పిల్లిని ఇలా బాక్సులో వుంచి స్పీడ్ పోస్ట్ పంపడం ద్వారా తైవాన్ జంతు భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీసులు తెలిపారు. 
 
అందుచేత 60వేల న్యూ తైవాన్ డాలర్ల జరిమానాను యాంగ్‌కు విధించడం జరిగింది. ఈ పిల్లిని అట్ట పెట్టె నుంచి బయటికి తీసి యాంటీ-బయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు. అంతేగాకుండా.. పోలీసులు, జంతు సంరక్షణ కేంద్రం అధికారులు యాంగ్‌ను విచారించగా.. పిల్లిని పెంచడం కష్టతరంగా మారిందని.. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే.. జంతు సంరక్షణ కేంద్రానికి పోస్టు ద్వారా పంపాపని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments