Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పేరు రాకిబ్, మదరసాలో చదువుకుంటున్న బాలికపై అత్యాచారం చేసాను...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:53 IST)
మహిళలపై అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా వాటిని ఆపడం ఎవరి తరం కావట్లేదు. కొన్ని దేశాలలో వీటికి సంబంధించి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. మొన్నామధ్య అరబ్ దేశాలలో రేప్ చేసిన నేరస్తుడిని రెండు గంటల వ్యవధిలోనే పట్టుకుని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కాల్చి చంపారు. అయితే అన్ని దేశాలలో ఈ పరిస్థితి లేదు. న్యాయం జరగడంలో జాప్యం, చట్టాలలోని లొసుగులతో రేపిస్ట్‌లు సులభంగా తప్పించుకుంటున్నారు.
 
ఇదేవిధంగా బంగ్లాదేశ్‌లో న్యాయం జరగడంలో ఆలస్యమైందో ఏమో తెలియదు గానీ, ఒక వ్యక్తి రేపిస్టులను వరుసగా హత్య చేయడం మొదలుపెట్టాడు. అందరినీ ఒకేవిధంగా హత్య చేసి, మెడలో వారి నేరానికి సంబంధించిన వివరాలతో కాగితాన్ని ఉంచాడు. అతని పేరు హెర్క్యులస్. ప్రస్తుతం బంగ్లాదేశ్ పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న పేరు ఇది. 
 
మదరసాలో చదివే బాలికను కొంతమంది వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారు. అందులో ఒకడైన రాకిబ్ అనే వ్యక్తిని చంపి, అతని మెడలో "నా పేరు రాకిబ్, మదరసాలో చదువుకుంటున్న బాలికపై అత్యాచారం చేసాను" అనే కాగితం ఉంచాడు. దానితో పాటుగా "రేపిస్ట్‌లు జాగ్రత్త" అంటూ హెచ్చరికను కూడా జోడించాడు. అలా వివిధ రేప్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని చంపాడు హెర్క్యులస్ ఇప్పటికి. మరి పోలీసులు పట్టుకునేలోపు ఎంత మందిని చంపుతాడో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం