Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రామా థియేటర్‌పై రష్యా దాడి.. 300 మంది మృతి

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (19:49 IST)
ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియూపోల్‌లో ఆశ్రయం పొందుతున్న డ్రామా థియేటర్‌పై గత వారంలో రష్యా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 
 
డ్రామా థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. థియేటర్‌లో పౌరులు ఆశ్రయం పొందుతున్నారని రష్యాకు తెలుసునని, విచక్షణారహితంగా దాడిచేసి విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించింది.
 
రష్యా బాంబు దాడి సమయంలో డ్రామా థియేటర్‌లో 1,000 నుంచి 1200 మంది వరకు పౌరులు ఆశ్రయం పొందుతున్నారు. 
 
ఈ ఘటనలో ప్రాణనష్టంపై అప్పుడు అంచనాకు రాలేకపోయారు. పేలుడు ధాటికి థియేటర్‌ తీవ్రంగా ధ్వంసమైనట్లు బయటకు వచ్చిన ఫోటోలను బట్టి తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments