Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రామా థియేటర్‌పై రష్యా దాడి.. 300 మంది మృతి

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (19:49 IST)
ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియూపోల్‌లో ఆశ్రయం పొందుతున్న డ్రామా థియేటర్‌పై గత వారంలో రష్యా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 
 
డ్రామా థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. థియేటర్‌లో పౌరులు ఆశ్రయం పొందుతున్నారని రష్యాకు తెలుసునని, విచక్షణారహితంగా దాడిచేసి విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించింది.
 
రష్యా బాంబు దాడి సమయంలో డ్రామా థియేటర్‌లో 1,000 నుంచి 1200 మంది వరకు పౌరులు ఆశ్రయం పొందుతున్నారు. 
 
ఈ ఘటనలో ప్రాణనష్టంపై అప్పుడు అంచనాకు రాలేకపోయారు. పేలుడు ధాటికి థియేటర్‌ తీవ్రంగా ధ్వంసమైనట్లు బయటకు వచ్చిన ఫోటోలను బట్టి తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

తర్వాతి కథనం
Show comments