Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి చైనా బ్యాక్టీరియా మైక్రోప్లాస్మా.. ఏడు కేసులు నమోదు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (12:13 IST)
చైనా బ్యాక్టీరియా మైకోప్లాస్మా న్యుమోనియా భారతదేశంలోకి ప్రవేశించింది. చైనాలో ఈ వ్యాధి బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆసుపత్రి ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య ఏడు మైకోప్లాస్మా న్యుమోనియా కేసులను గుర్తించింది.
 
భారతదేశంలో మైకోప్లాస్మా న్యుమోనియాను గుర్తించడానికి నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా పోషకాహారం తీసుకోవడం.. వ్యాధినిరోధక శక్తిని పెంచడం ద్వారా పిల్లల్లో న్యూమోనియాను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఇంకా సూర్యరశ్మి పిల్లల శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments