Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి చైనా బ్యాక్టీరియా మైక్రోప్లాస్మా.. ఏడు కేసులు నమోదు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (12:13 IST)
చైనా బ్యాక్టీరియా మైకోప్లాస్మా న్యుమోనియా భారతదేశంలోకి ప్రవేశించింది. చైనాలో ఈ వ్యాధి బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆసుపత్రి ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య ఏడు మైకోప్లాస్మా న్యుమోనియా కేసులను గుర్తించింది.
 
భారతదేశంలో మైకోప్లాస్మా న్యుమోనియాను గుర్తించడానికి నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా పోషకాహారం తీసుకోవడం.. వ్యాధినిరోధక శక్తిని పెంచడం ద్వారా పిల్లల్లో న్యూమోనియాను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఇంకా సూర్యరశ్మి పిల్లల శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments