Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి చైనా బ్యాక్టీరియా మైక్రోప్లాస్మా.. ఏడు కేసులు నమోదు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (12:13 IST)
చైనా బ్యాక్టీరియా మైకోప్లాస్మా న్యుమోనియా భారతదేశంలోకి ప్రవేశించింది. చైనాలో ఈ వ్యాధి బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆసుపత్రి ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య ఏడు మైకోప్లాస్మా న్యుమోనియా కేసులను గుర్తించింది.
 
భారతదేశంలో మైకోప్లాస్మా న్యుమోనియాను గుర్తించడానికి నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా పోషకాహారం తీసుకోవడం.. వ్యాధినిరోధక శక్తిని పెంచడం ద్వారా పిల్లల్లో న్యూమోనియాను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఇంకా సూర్యరశ్మి పిల్లల శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments