Webdunia - Bharat's app for daily news and videos

Install App

54 యేళ్ల మహిళను మింగిన 7 మీటర్ల కొండచిలువ.. ఎక్కడ?

తమ కూరగాయల తోటలోకి వెళ్లిన 54 యేళ్ల మహిళను ఏడు మీటర్ల పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని మునా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (17:29 IST)
తమ కూరగాయల తోటలోకి వెళ్లిన 54 యేళ్ల మహిళను ఏడు మీటర్ల పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని మునా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్ ఇండోనేషియాలోని మునా ఏజెన్సీలో 54 యేళ్ల వా టిబా అనే మహిళ గురువారం సాయంత్రం తమ కూరగాయల తోటలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఆమె అచూకీ తెలుసుకోలేక పోయారు. 
 
మరుసటిరోజు ఉదయం గ్రామస్థులంతా కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భారీ పైతాన్‌ (కొండచిలువ)ను కనుగొన్నారు. ఆ కొండ చిలువ కడుపు బాగా ఉబ్బి ఉండటంతో గ్రామస్థులంతా కలిసిదాన్ని పట్టుకుని కోయగా, దాని కడుపులో అదృష్యమైన మహిళ మృతదేహం కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments