54 యేళ్ల మహిళను మింగిన 7 మీటర్ల కొండచిలువ.. ఎక్కడ?

తమ కూరగాయల తోటలోకి వెళ్లిన 54 యేళ్ల మహిళను ఏడు మీటర్ల పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని మునా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (17:29 IST)
తమ కూరగాయల తోటలోకి వెళ్లిన 54 యేళ్ల మహిళను ఏడు మీటర్ల పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని మునా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్ ఇండోనేషియాలోని మునా ఏజెన్సీలో 54 యేళ్ల వా టిబా అనే మహిళ గురువారం సాయంత్రం తమ కూరగాయల తోటలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఆమె అచూకీ తెలుసుకోలేక పోయారు. 
 
మరుసటిరోజు ఉదయం గ్రామస్థులంతా కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భారీ పైతాన్‌ (కొండచిలువ)ను కనుగొన్నారు. ఆ కొండ చిలువ కడుపు బాగా ఉబ్బి ఉండటంతో గ్రామస్థులంతా కలిసిదాన్ని పట్టుకుని కోయగా, దాని కడుపులో అదృష్యమైన మహిళ మృతదేహం కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments