Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలాలు.. భూమిని ఢీకొట్టే ఛాన్స్..?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (18:57 IST)
Asteroids
గత కొద్ది రోజులుగా గ్రహ శకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14న ప్రమాదకరమైన మరో ఆస్టరాయిడ్‌ దగ్గర నుంచి వెళ్లబోతోంది. ఇది రెండు ప్రొఫెషనల్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ మైదానాలు కలిపినా వాటికంటే ఉంటుందని నాసా తెలిపింది. 
 
నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌) తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్టరాయిడ్‌ గంటకు 38,624.256 కిలోమీటర్ల వేగంతో మన గ్రహంపై మీదుగా ఎగురుతోందని అంచనా. 
 
భూమికి 4.6 మిలియన్‌ కిలోమీటర్ల దూరం రానుందని పేర్కొంది. నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ (నియో) ఎర్త్ క్లోజ్ అప్రోచెస్ జాబితాలో పెద్ద గ్రహశకలాలలో ఒకటిగా నిలిచింది. అంతరిక్ష రాయిని 2020 క్యూఎల్‌-2గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఆస్టరాయిడ్‌ను ప్రమాదకరంగా భావిస్తున్నప్పటికీ.. భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.
 
మరోవైపు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) అంతరిక్ష వనరుల కోసం కొత్త మార్కెట్‌ను సృష్టించే ప్రక్రియను ప్రారంభించింది. చంద్రుడిపై వనరుల అన్వేషణ బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రైవేట్‌ సంస్థలు చంద్రుడిపై సేకరించిన వనరులను కొనుగోలు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. చంద్ర ధూళి, శిలలను తీసుకురాగల సామర్థ్యంగల ప్రైవేట్‌ సంస్థల కోసం నాసా వెతుకుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments