Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయేల్‌లో కరోనా విజృంభణ.. సెప్టెంబర్ 18 నుంచి లాక్ డౌన్

Coronavirus
Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (18:51 IST)
ఇజ్రాయేల్‌లో కరోనా జనాలకు చుక్కలు చూపిస్తోంది. ఇజ్రాయేల్‌లో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరగడంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నారు. సెప్టెంబర్ 18న ఉదయం 6 గంటలకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రారంభమై రెండు వారాల పాటు కొనసాగనుంది. దేశంలోని అన్ని పాఠశాలలు, కిండర్ గార్టెన్‌లు రెండు రోజుల ముందుగానే సెప్టెంబర్ 16న మూసివేయబడతాయి. 
 
ఇజ్రాయెల్ క్యాబినెట్ గురువారం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. లాక్‌డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు మినహా.. రెస్టారెంట్లు, హోటళ్లు, సంస్కృతి, వినోద ప్రదేశాలు, కార్యాలయాలు, దుకాణాలన్నీ మూసివేయబడతాయి. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 153,000 కరోనా కేసులు నమోదు కాగా 1,103 మంది వ్యాధి బారిన పడి మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments