Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ భూకంపం - భూకంప లేఖినిపై 5.2గా నమోదు

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (14:18 IST)
చైనా దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో ఏకంగా రెండు సార్లు భూప్రకంపనలు కనిపించాయి. ఆదివారం కూడా ఈ భూకంపం సంభవించగా, ఇది భూకంపం లేఖనిపై 5.2గా నమోదైంది. ఈ విషయాన్ని చైనా భూకంప కేంద్రం వెల్లడించింది. ఈ భూకంప కేంద్రాన్ని జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూమి అడుగు భాగంలో పది కిలోమీటర్ల దూరంలో లోతులో గుర్తించారు. 
 
అంతకుముందు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జూన్ నెలలో కూడా సిచువాన్ ప్రావిన్స్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఇరాన్‌లో వచ్చిన భూప్రకంపనలు ప్రభావం యూఏఈ, బహ్రైన్, ఖతార్ తదితర దేశాల్లో కనిపించాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments