Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ భూకంపం - భూకంప లేఖినిపై 5.2గా నమోదు

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (14:18 IST)
చైనా దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో ఏకంగా రెండు సార్లు భూప్రకంపనలు కనిపించాయి. ఆదివారం కూడా ఈ భూకంపం సంభవించగా, ఇది భూకంపం లేఖనిపై 5.2గా నమోదైంది. ఈ విషయాన్ని చైనా భూకంప కేంద్రం వెల్లడించింది. ఈ భూకంప కేంద్రాన్ని జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూమి అడుగు భాగంలో పది కిలోమీటర్ల దూరంలో లోతులో గుర్తించారు. 
 
అంతకుముందు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జూన్ నెలలో కూడా సిచువాన్ ప్రావిన్స్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఇరాన్‌లో వచ్చిన భూప్రకంపనలు ప్రభావం యూఏఈ, బహ్రైన్, ఖతార్ తదితర దేశాల్లో కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments