గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు - 40 మంది మృతి.. 100 మందికి గాయాలు

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (11:22 IST)
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇంకా వందమంది గాయపడినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
డెయిర్ ఎల్-బలాహ్ నగరంలోని అనేక నివాస గృహాలపై ఇజ్రాయెల్ విమానం గురువారం దాడులు ప్రారంభించింది. ఈ ఘటనలో వందమంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బాధితుల మృతదేహాలను అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి తరలించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
ఇజ్రాయెల్ దాడులతో చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత ప్రజలను రక్షించేందుకు అంబులెన్స్‌లు, సివిల్ డిఫెన్స్ బృందాలు దాడులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments