Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు - 40 మంది మృతి.. 100 మందికి గాయాలు

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (11:22 IST)
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇంకా వందమంది గాయపడినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
డెయిర్ ఎల్-బలాహ్ నగరంలోని అనేక నివాస గృహాలపై ఇజ్రాయెల్ విమానం గురువారం దాడులు ప్రారంభించింది. ఈ ఘటనలో వందమంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బాధితుల మృతదేహాలను అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి తరలించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
ఇజ్రాయెల్ దాడులతో చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత ప్రజలను రక్షించేందుకు అంబులెన్స్‌లు, సివిల్ డిఫెన్స్ బృందాలు దాడులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments