Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు - 40 మంది మృతి.. 100 మందికి గాయాలు

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (11:22 IST)
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇంకా వందమంది గాయపడినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
డెయిర్ ఎల్-బలాహ్ నగరంలోని అనేక నివాస గృహాలపై ఇజ్రాయెల్ విమానం గురువారం దాడులు ప్రారంభించింది. ఈ ఘటనలో వందమంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బాధితుల మృతదేహాలను అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి తరలించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
ఇజ్రాయెల్ దాడులతో చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత ప్రజలను రక్షించేందుకు అంబులెన్స్‌లు, సివిల్ డిఫెన్స్ బృందాలు దాడులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments