Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓహియో రాష్ట్రంలో కాల్పులు... నలుగురు మృతి

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (17:18 IST)
అమెరికాలో మరో ఉన్మాది తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఓహియో రాష్ట్రం బట్లర్ టౌన్ షిప్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి కారులో పరారయ్యాడు. కారు వివరాల ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
దుండగుడి కారు ఫొటోను పోలీసులు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. నిందితుడిని స్టీఫెన్ మల్రోగా అనుమానిస్తున్నట్టు బట్లర్ టౌన్ షిప్ పోలీసు చీఫ్ జాన్ పోర్టర్ తెలిపారు. 
 
ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ ప్లోజివ్స్ తరఫున గాలింపు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. నిందితుడికి లెక్సింగ్టన్, కెంటకీ, ఇండియానాపోలిస్, చికాగోలతో సంబంధం ఉందని, ఈ పట్టణాల్లో ఎక్కడైనా ఉండొచ్చని ఎఫ్‌బీఐ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments