Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మంది మృతి

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (19:03 IST)
ఈజిప్టులో రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మృతి చెందుతారు. 2021లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు ఏడు వేల మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 
 
తాజాగా ఈజిప్టులో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. శనివారం వాడి అల్‌ - నట్రూన్‌ సమీపంలోని కైరో- అలెగ్జాండ్రియా హైవేపై ఈ దుర్ఘటన సంభవించింది. 
 
బస్సు, కార్లు, లారీ ఒకదానికొకటి వరుసగా ఢీకొనడంతో మృతుల సంఖ్య మూడు పదులు దాటింది. ఈ ప్రమాదంలో లారీ బోల్తాపడటం కారణంగా మంటలు చెలరేగి బస్సు, మిన్సీ బస్సు, అనేక కార్లు ధ్వంసమయ్యాయి. ఈ మంటల్లో 18 మంది సజీవ దహనం అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments