రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు - 31 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (10:52 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ విపత్తు జరిగింది. ఈ దేశంలోని ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు ఘటన సంభవించింది. దీంతో 31 మంది మృత్యువాతపడ్డారు. స్థానిక మీడియా కథనం మేరకు.. రెస్టారెంట్‌లో జరిగిన గ్యాస్ పేలుడు వల్ల 31 మంది చనిపోగా మరికొందరు గాయపడినట్టు పేర్కొంది. 
 
ప్రస్తుతం చైనా ప్రజలు డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవు దినాలు రావడంతో బంధు మిత్రులతో సరదాగా గడుపుతున్నారు. పండుగ కోసం అంతా గుమికూడివున్న సమయంలో యించువాన్ నగరంలోని ప్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి ఉన్నట్టుండి భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. 
 
రెస్టారెంట్‍‌లోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఒకటి పేలిపోవడంతో 31 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, ఫైరింజన్లతో అక్కడకు వచ్చి మంటలను ఆర్పివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments