Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురి ప్రాణాలు తీసిన సరదా.. గడ్డకట్టిన సరస్సులో నడిచి..

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (15:24 IST)
ఓ సరదా సంఘటన ముగ్గురి ప్రాణాలు హరించింది. గడ్డకట్టిన మంచులో నడవడం వల్ల వారు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా భారతీయులే కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన అరిజానా రాష్ట్రంలోని క్యానన్ సరస్సు వద్ద జరిగింది. 
 
అరిజోనా రాష్ట్రంలో గడ్డకట్టిన సరస్సుపై నడుచుకుంటూ మంచులూ పడి ఓ మహిళ సహా ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం అరిజోనాలోని కోకోనినో కౌంటీలోని పుడ్స్ కాన్యన్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
మంచులో కూరుకునిపోయిన ఈ ముగ్గురిని సహాయక సిబ్బంది వెలికి తీసినప్పటికీ వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతులను నారాయణ ముద్దన, గోకుల్ మెడిసేటి, హరిత ముద్దనగా గుర్తించారు. వీరంతా అరిజోనా రాష్ట్రంలోని చాండ్లర్‌లో నివసిస్తున్నారు. 
 
ప్రస్తుతం నార్త్ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన మంచు తుఫాను కురుస్తున్న విషయంతెల్సిందే. దీంతో ఆ ప్రాంతాల వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ మంచు తుఫాను కారణంగా ఇప్పటికే 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది విమాన సర్వీసులు రద్దు చేశారు. గృహాలు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments