Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. టీటీఈకి షాక్

Advertiesment
Kharagpur station
Kharagpur station
ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే టీటీఈ విద్యుద్ఘాతానికి గురైయ్యాడు.
 
ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్ రైల్వేస్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ ఫారమ్‌పై మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్న టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైర్) తెగి పడటంతో.. ఆయన అమాంతం వెనుక వున్న ట్రాక్‌పై  కుప్పకూలిపోయారు. 
 
ఈ ఘటన అక్కడి స్టేషన్‌లో వున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అతడి మాట్లాడుతున్న మరోవ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. బాధిత టీటీఈ సుజన్ సింగ్ సర్దార్‌ను హుటాహుటిన రైల్వే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ ఆఫీసులకు పార్టీ రంగులు వేసిన మీరా మాట్లాడేది : నాదెండ్ల మనోహర్