Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో 24 టోర్నడోలు బీభత్సం, 50 మంది మృతి: అనేక ఇళ్లు నేలమట్టం

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (18:15 IST)
అమెరికాలో 24 టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం చివరిలో, శనివారం ప్రారంభంలో కెంటుకీ- ఇతర యుఎస్ రాష్ట్రాలలో విధ్వంసకర టోర్నడోల భయానక పెనుగాలలతో కనీసం 50 మంది మరణించే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు.
 
 
మొత్తం 24 టోర్నడోలు ఒకటి తాకిన తర్వాత 200 మైళ్లకు పైగా భూమిపై ఉండి, రాష్ట్రం ద్వారా దూసుకుపోయాయని బెషీర్ చెప్పారు. దాదాపు 60,000 మంది కెంటుకియన్లకు విద్యుత్ లేకుండా పోయిందన్నారు. 
 
మేఫీల్డ్ నగరంలో ఇవి విధ్వంసాన్ని సృష్టించాయనీ, పైకప్పు కూలిపోవడంతో కొవ్వొత్తుల కర్మాగారంలో సామూహిక ప్రాణ నష్టానికి దారితీశాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments