Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో 24 టోర్నడోలు బీభత్సం, 50 మంది మృతి: అనేక ఇళ్లు నేలమట్టం

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (18:15 IST)
అమెరికాలో 24 టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం చివరిలో, శనివారం ప్రారంభంలో కెంటుకీ- ఇతర యుఎస్ రాష్ట్రాలలో విధ్వంసకర టోర్నడోల భయానక పెనుగాలలతో కనీసం 50 మంది మరణించే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు.
 
 
మొత్తం 24 టోర్నడోలు ఒకటి తాకిన తర్వాత 200 మైళ్లకు పైగా భూమిపై ఉండి, రాష్ట్రం ద్వారా దూసుకుపోయాయని బెషీర్ చెప్పారు. దాదాపు 60,000 మంది కెంటుకియన్లకు విద్యుత్ లేకుండా పోయిందన్నారు. 
 
మేఫీల్డ్ నగరంలో ఇవి విధ్వంసాన్ని సృష్టించాయనీ, పైకప్పు కూలిపోవడంతో కొవ్వొత్తుల కర్మాగారంలో సామూహిక ప్రాణ నష్టానికి దారితీశాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments