Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రానికి 22 మంది విద్యార్థులు

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 మంది విద్యార్థులు శనివారం రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో ఈ 22 మంది బుకారెస్ట్ నుంచి మూడు ప్రత్యేక విమానాల్లో వీరంతా ఢిల్లీ, ముంబై చేరుకుంటారని రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీ ఎ.బాబు తెలిపారు. 
 
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. అధికారాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలను డ్రగ్స్ బానిసలు, ఉగ్రవాదులు, నియో నాజీలుగా అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments