Webdunia - Bharat's app for daily news and videos

Install App

వూహాన్‌కు కరోనాను తీసుకెళ్లిన భారత్.. ఎలాగంటే?

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (10:20 IST)
కరోనా వైరస్ పుట్టిన చైనాకు వెళ్ళిన ఎయిర్ ఇండియా విమానంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. వూహాన్‌కు వెళ్ళిన 19 మంది భారతీయులకు కరోనా సోకింది. అక్కడికి వెళ్ళగా కరోనా టెస్ట్ లు చేయించుకోగా వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
'వందే భారత్' విమానంలో ఉన్న వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విమానంలో ప్రయాణికులందరూ సర్టిఫైడ్ ల్యాబ్‌ల నుండి నెగటివ్ రిపోర్ట్ లతో వెళ్ళారు అని కాని వారికి కరోనా సోకింది అని జాతీయ మీడియా పేర్కొంది.
 
తాము అన్ని నిబంధనలు పాటించామని ఎయిర్ ఇండియా చెప్పింది. నివేదికల ప్రకారం, మరో 39 మందికి లక్షణాలు లేకుండా కరోనా బారిన పడ్డారు. ఇతర దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలలో అవుట్‌ బౌండ్ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నప్పుడు కరోనా బారిన పడటం ఇదే మొదటిసారి కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments