వూహాన్‌కు కరోనాను తీసుకెళ్లిన భారత్.. ఎలాగంటే?

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (10:20 IST)
కరోనా వైరస్ పుట్టిన చైనాకు వెళ్ళిన ఎయిర్ ఇండియా విమానంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. వూహాన్‌కు వెళ్ళిన 19 మంది భారతీయులకు కరోనా సోకింది. అక్కడికి వెళ్ళగా కరోనా టెస్ట్ లు చేయించుకోగా వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
'వందే భారత్' విమానంలో ఉన్న వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విమానంలో ప్రయాణికులందరూ సర్టిఫైడ్ ల్యాబ్‌ల నుండి నెగటివ్ రిపోర్ట్ లతో వెళ్ళారు అని కాని వారికి కరోనా సోకింది అని జాతీయ మీడియా పేర్కొంది.
 
తాము అన్ని నిబంధనలు పాటించామని ఎయిర్ ఇండియా చెప్పింది. నివేదికల ప్రకారం, మరో 39 మందికి లక్షణాలు లేకుండా కరోనా బారిన పడ్డారు. ఇతర దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలలో అవుట్‌ బౌండ్ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నప్పుడు కరోనా బారిన పడటం ఇదే మొదటిసారి కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments