Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

సిహెచ్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (12:57 IST)
ఏదైనా తీవ్రమైన అనారోగ్యం బారిన పడినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతాయి. ప్లేట్‌లెట్లు పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అందుకోసం ఏమేమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాము.

బొప్పాయి ఆకులు కాస్త చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్‌లో పెరుగుదల కనిపిస్తుంది.
ప్రతీ రోజూ అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకుని తాగితే ప్లేట్లెట్లు పెరుగుతాయి.
రక్తంలోని ప్లేట్‌లెట్ల కౌంట్‌ పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది.
గుమ్మడికాయలో విటమిన్‌ ఎతో పాటు ప్లేట్‌లెట్లను పెంచి, రెగ్యులేట్‌ చేసే లక్షణాలున్నాయి కనుక దీన్ని తీసుకోవాలి.
నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీల్లో విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇవి ప్లేట్‌లెట్లను పెంపు చేస్తాయి.
వారంలో రెండుసార్లు ఒక చిన్న గిన్నెడు క్యారెట్‌, బీట్‌రూట్‌ను సలాడ్‌గా కానీ జ్యూస్‌ రూపంలోగానీ తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments