Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టు తీసిన వెల్లుల్లిని తేనెలో 10 రోజులు నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే?

Webdunia
బుధవారం, 8 నవంబరు 2023 (23:39 IST)
వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

 
రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు చెడు కొవ్వులు తగ్గుతాయి.
వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటి వాటిని అడ్డుకోవచ్చు.
పొట్టు తీసిన వెల్లుల్లిని తేనెలో 10 రోజులు నానబెట్టి ఖాళీ కడుపుతో తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

CPI Narayana: చిరంజీవితో భేటీ అవ్వడం అంటే పులికి మేకని అప్పగించినట్లే..

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

ప్రభాస్ లాంచ్ చేసిన సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జటాధర ఎపిక్ టీజర్‌

రాఘవ లారెన్స్, సోదరుడు ఎల్వీన్, డిస్కో శాంతి నటించిన బుల్లెట్టు బండి టీజర్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments