Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో తుస్‌ మంటున్నారా? పనసతొనలు తిని రెచ్చిపోండి..

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (09:49 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండు ఒకటి. ఇది సీజనల్‌ ఫ్రూట్. ఇది చూసేందుకు పెద్దగా ఉండి కొయ్యడానికి కూడా కష్టంగా ఉంటుంది. కానీ మార్కెట్లో పనసతొనలను విక్రయిస్తుంటారు. మంచి వాసన వస్తూ నోరూరిస్తుంటాయి. యేడాదిలో ఒక్కసారి తప్పనిసరిగా ఆరగించాల్సిన పండు. ఈ పండుతో అనేక బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* పనస పండులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎముకలను మరింత దృఢంగా ఉంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది.
* పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను విపరీతంగా పెంచుతుంది. తద్వారా లైంగిక కోర్కెలు పెరిగి.. పడక గదిలో శృంగార ఆనందాన్ని రెట్టింపు పొందేలా చేస్తుంది. 
* ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి.
* ఈ పండులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ కేన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
* పనసతొనల్లో ఉండే సోడియ అధిక రక్తపోటు బారినుంచి కాపాడుతుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస కోస వ్యాధుల నుంచి కాపాడుతుంది.
* డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా పని చేస్తుంది. శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
* ఈ పండులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
* చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మ కాంతిని పెంపొందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం