Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాస్మిన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (23:05 IST)
వేసవి రాగానే మల్లెపూల గుబాళింపులు వచ్చేస్తాయి. ఈ మల్లపూలు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటి నుంచి తయారుచేసే టీలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మల్లెపూల టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది.
రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
జాస్మిన్ టీ తాగితే గుండె సంబంధిత వ్యాధులను, పక్షవాతం రావు.
లావు తగ్గాలనుకునే వారికి జాస్మిన్ టీ ఎంతో మంచిది. 
జాస్మిన్ టీతో పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా కాపాడుతుంది.
అల్సర్, కేన్సర్ వంటివి రాకుండా మల్లెపూల టీ సహాయపడుతుంది.
జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.
మల్లె పూలు నీటిలో వేసుకొని గంట తర్వాత స్నానము చేస్తే హాయిగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments