జిడ్డు చర్మానికి కర్పూరం - తేనె మిశ్రాన్ని రాస్తే...

వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:47 IST)
వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
జిడ్డు చర్మానికి కొంచెం కర్పూరం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మీ చర్మం పై మృదువుగా రాసుకొని ఐదు నిమిషాలు తర్వాత కడగండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తేమను సంతరించుకుంటుంది. అలాగే, రక్త ప్రసరణకు చాలా మెరుగు పడుతుంది. మీది పొడి చర్మమైతే అందులో ఒక స్పూన్ తేనె, బాదం నూనెను కొంచెం కలిపి రాసుకున్నట్లైతే మంచి ఫలితాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments