Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిడ్డు చర్మానికి కర్పూరం - తేనె మిశ్రాన్ని రాస్తే...

వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:47 IST)
వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
జిడ్డు చర్మానికి కొంచెం కర్పూరం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మీ చర్మం పై మృదువుగా రాసుకొని ఐదు నిమిషాలు తర్వాత కడగండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తేమను సంతరించుకుంటుంది. అలాగే, రక్త ప్రసరణకు చాలా మెరుగు పడుతుంది. మీది పొడి చర్మమైతే అందులో ఒక స్పూన్ తేనె, బాదం నూనెను కొంచెం కలిపి రాసుకున్నట్లైతే మంచి ఫలితాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments