Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిడ్డు చర్మానికి కర్పూరం - తేనె మిశ్రాన్ని రాస్తే...

వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:47 IST)
వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
జిడ్డు చర్మానికి కొంచెం కర్పూరం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మీ చర్మం పై మృదువుగా రాసుకొని ఐదు నిమిషాలు తర్వాత కడగండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తేమను సంతరించుకుంటుంది. అలాగే, రక్త ప్రసరణకు చాలా మెరుగు పడుతుంది. మీది పొడి చర్మమైతే అందులో ఒక స్పూన్ తేనె, బాదం నూనెను కొంచెం కలిపి రాసుకున్నట్లైతే మంచి ఫలితాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

తర్వాతి కథనం
Show comments