Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసంలో అవిసె గింజల పొడిని కలుపుకుని తాగితే...

నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు.

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:23 IST)
నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు. అవి కూడా అవిసె గింజల పొడితో. ఇందులో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో శరీర బరువును సులభంగా తగ్గవచ్చని గృహ వైద్యులు చెబుతున్నారు.
 
* అవిసె గింజల పొడిని వెజిటబుల్ సూప్‌లలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. 
* ఈ పొడిని కలుపుకుని బ్రెడ్, కుకీస్ వంటి ఆరగించినట్టయితే ప్రయోజనం ఉంటుంది. 
* ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్‌పై అవిసె గింజల నూనె చల్లుకుని తింటే బరువు తగ్గవచ్చు. 
 
* ఓట్స్‌ను ఉడికించి వాటిపై ఒక టేబుల్ స్పూన్ అవిసెగింజలను చల్లుకుని తింటే మంచిది. 
* పండ్ల రసంలో ఒక టేబుల్ స్పూన్ పొడిని కలుపుకుని తాగినా అధిక బరువు తగ్గుతారు. 
* చికెన్, కోడిగుడ్లు వండినప్పుడు అందులో అవిసెగింజల పొడి కలిని ఆరగించినా బరువు తగ్గిపోతారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments