Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:34 IST)
మెంతులను ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మెంతుల్లో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది కేశాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా జుట్టు నెరవదు. రోజూ 15 గ్రాముల మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం. ఇంకా రక్తపోటు తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.

అలాగే మెంతులను రోజూ డైట్‌లో చేర్చుకుంటే.. బరువు తగ్గుతారు. మధుమేహం దరిచేరదు. మెంతులను రాత్రిపూట నానబెట్టి.. ఉదయం పూట బాగా రుబ్బుకుని తలకు షాంపులా వేసి స్నానం చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది. వాత సంబంధిత రోగాలను మెంతులు దూరం చేస్తాయి. వేసవిలో మెంతులను రోజూ ఒక స్పూన్ మేర నీటిలో నానబెట్టి మజ్జిగలో చేర్చి తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.

మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే వీర్యవృద్ధి చెందుతుంది. అల్లం ముక్కతో, అర స్పూన్ మెంతులను చేర్చి బాగా రుబ్బుకుని తీసుకుంటే పిత్త వ్యాధులు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments