Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపుడు బియ్యంతో ఉబ్బసానికి చెక్

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:29 IST)
ఇపుడు మార్కెట్‌లో దంపుడు బియ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం విరివిగా లభ్యమవుతున్నాయి. నిజానికి పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) తినడం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అంటున్నారు. 
 
ముఖ్యంగా, ఈ బియ్యంలో ఉండే సెలీనియం ఉబ్బసంకు వ్యతిరేకంగా పని చేస్తుందని అంటున్నారు. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మేరకు మెగ్నీషియం ఉంటుందని, ఈ బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణవాహికలో కేన్సర్ కారకాలను బయటకు పంపుతుందని చెబుతున్నారు. 
 
ఇకపోతే, ఇందులో ఉండే థయామిన్‌, రైబోఫ్లేవిన్, సయనకోబాల్మిన్ అనే విటమిన్లు నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌‌రైస్‌ ‌ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనీ వారు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

తర్వాతి కథనం
Show comments