Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డుల నామినేషన్: భారత్‌కు నిరాశ.. ఒక్క డాక్యుమెంటరీకే..?

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (01:44 IST)
ఆస్కార్ అవార్డుల్లో భారతీయ కథా ఆధారిత డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది నామినేషన్స్‌లో ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమా ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయింది.
 
విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్టన్ వంటి అగ్రనటులు బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నారు. సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డుపై భారతీయ ప్రేక్షకులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. 
 
అయితే భారత్ పంపిన సూర్య నటించిన జై భీమ్, మోహన్‌లాల్ నటించిన మరక్కర్ ఫైనల్ నామినేషన్‌లోకి చేరలేకపోయాయి. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన అకాడమీ అవార్డులకు ఈ ఏడాది నామినేషన్‌ను ప్రకటించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments