Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా అవతార్ సునామీ.. రూ.3600 కోట్ల కలెక్షన్లు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:20 IST)
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రం "అవతార్". ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం రెండో భాగం విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 160కుపైగా భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఒక్క భారత్‌లోనే నాలుగు వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం భారత్‌లో ఇప్పటికే రూ.133 కోట్ల వసూళ్ళతో డాక్టర్ స్ట్రేంజ్ రికార్డును బ్రేక్ చేసింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.3,600 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. భారత్‌లో కూడా ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం మొత్తం కలెక్షన్లను బద్ధలు కొట్టింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి వారాంతంలోనే భారత్ బాక్సాఫీస్ దగ్గర రూ.131-133 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments