Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా అవతార్ సునామీ.. రూ.3600 కోట్ల కలెక్షన్లు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:20 IST)
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రం "అవతార్". ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం రెండో భాగం విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 160కుపైగా భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఒక్క భారత్‌లోనే నాలుగు వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం భారత్‌లో ఇప్పటికే రూ.133 కోట్ల వసూళ్ళతో డాక్టర్ స్ట్రేంజ్ రికార్డును బ్రేక్ చేసింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.3,600 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. భారత్‌లో కూడా ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం మొత్తం కలెక్షన్లను బద్ధలు కొట్టింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి వారాంతంలోనే భారత్ బాక్సాఫీస్ దగ్గర రూ.131-133 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments