Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పిస్తే....

ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే మనం ఎల్లప్పుడు సుఖసంతోషంగా ఉండోచ్చని పెద్దలు అంటుంటారు. అలాగే కొన్ని వస్తువులు పెట్టుకుంటే అది అశుభమని కూడా అంటారు. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూడనమ్మకం అనుకుం

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (11:57 IST)
ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే మనం ఎల్లప్పుడు సుఖసంతోషంగా ఉండవచ్చని పెద్దలు అంటుంటారు. అలాగే కొన్ని వస్తువులు పెట్టుకుంటే అది అశుభమని కూడా అంటారు. అయితే ఇలాంటి విషయాలను చాలామంది మూడనమ్మకం అనుకుంటున్నారు. సుఖసంతోషాల నిలయమైన ఇంట్లో కొన్ని వస్తువుల వలన ధనం కోల్పోవడం కూడా జరుగుతుందని జ్యోతిష్యులు చెపుతున్నారు. మన సంపద, ధనంపై దుష్ప్రభావం చూపే వస్తువులేంటి, ఏ వస్తువుల వలన మనకు శుభం కలుగుతుందో చూద్దాం.
 
కొంతమంది ఇంట్లో పాపురం గూడును పెట్టుకుంటారు. ఈ గూడు వలన ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పగిలిన వస్తువులు ఇంటికి అశుభం. దరిద్రాన్ని చేతులారా ఆహ్వానిస్తాయి. కాబట్టి పగిలిపోయిన అద్ధం ఇంట్లో ఉంటే వెంటనే పారేస్తే మంచిది. గబ్బిలాలు అనారోగ్యానికి, దురదృష్టకర పరిస్థితులకు, పేదరికం, మరణానికి సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు. 
 
గబ్బిలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నివసిస్తే సూర్యాస్తమయం తరువాత తలుపులు, కిటికీలు మూసేసుకుంటే మంచిది. ప్రతిరోజూ దేవునికి పూజించేటప్పుడు విరబూసిన పువ్వులనే సమర్పించాలి. నిత్యం దేవుడి గదిని శుభ్రం చేసి వాడిపోయిన పువ్వులను తీసివేయ్యాలి. వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పిస్తే దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అవుతుందని జ్యోతిష్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments