Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుల్లో అతిగా స్నాక్స్ తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:56 IST)
చాలామంది ఉద్యోగులు ఆఫీసుల్లో ఇష్టానుసారంగా స్నాక్స్ ఆరగిస్తుంటారు. తమ వెంట తెచ్చుకునే ఆహార పదార్థాలతో పాటు.. బయటి ఫుడ్స్‌ (స్నాక్స్)ను కూడా తింటుంటారు. ముఖ్యంగా ప్రతి గంటకో రెండు గంటలకొక సారి బిస్కట్లు, చిప్స్ వంటివి లాగించేస్తుంటారు. ఇలా ఆరగించేవారే త్వరగా ఊబకాయం బారిన పడుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఆఫీసులో స్నాక్స్‌ తీసుకునే వారి శరీరంలోకి యేడాదికి లక్ష కేలరీలు వచ్చి చేరుతాయట. ఒకటి రెండు బిస్కట్లు కన్నా ఎక్కువ తిన్నా, మిల్క్‌ కాఫీ రెండు సార్లకంటే ఎక్కువ తాగితే 80 నుంచి 100 కేలరీలు అదనంగా వచ్చి చేరతాయంటుని అంటున్నారు. అంతేకాకుండా కొందరికి కేకులు తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. 
 
అలాగే, ఒక్కోకేకులో 10 నుంచి 12 గ్రాముల ఫ్యాట్‌, 300 నుంచి 400 కాలరీలు ఉంటాయి. ఇవి రోజుకు ఒకటి తిన్నా కూడా ఊబకాయం రావడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కూర్చుని పనిచేసే మహిళలు వీటికి ఆమడ దూరంలో ఉండాల్సిందే అని వారు చెబుతున్నారు. పనిమధ్యలో ఏదైనా తినాలని అనిపించినా, పళ్ళు, కూరగాయల ముక్కలు తినడం మేలని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.5గా..?

వేసవిలో వేడిగాలులు... ఈ సమ్మర్ హాట్ గురూ... బి అలెర్ట్.. 10 వేడిగాలులు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

తర్వాతి కథనం
Show comments