ఆఫీసుల్లో అతిగా స్నాక్స్ తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:56 IST)
చాలామంది ఉద్యోగులు ఆఫీసుల్లో ఇష్టానుసారంగా స్నాక్స్ ఆరగిస్తుంటారు. తమ వెంట తెచ్చుకునే ఆహార పదార్థాలతో పాటు.. బయటి ఫుడ్స్‌ (స్నాక్స్)ను కూడా తింటుంటారు. ముఖ్యంగా ప్రతి గంటకో రెండు గంటలకొక సారి బిస్కట్లు, చిప్స్ వంటివి లాగించేస్తుంటారు. ఇలా ఆరగించేవారే త్వరగా ఊబకాయం బారిన పడుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఆఫీసులో స్నాక్స్‌ తీసుకునే వారి శరీరంలోకి యేడాదికి లక్ష కేలరీలు వచ్చి చేరుతాయట. ఒకటి రెండు బిస్కట్లు కన్నా ఎక్కువ తిన్నా, మిల్క్‌ కాఫీ రెండు సార్లకంటే ఎక్కువ తాగితే 80 నుంచి 100 కేలరీలు అదనంగా వచ్చి చేరతాయంటుని అంటున్నారు. అంతేకాకుండా కొందరికి కేకులు తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. 
 
అలాగే, ఒక్కోకేకులో 10 నుంచి 12 గ్రాముల ఫ్యాట్‌, 300 నుంచి 400 కాలరీలు ఉంటాయి. ఇవి రోజుకు ఒకటి తిన్నా కూడా ఊబకాయం రావడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కూర్చుని పనిచేసే మహిళలు వీటికి ఆమడ దూరంలో ఉండాల్సిందే అని వారు చెబుతున్నారు. పనిమధ్యలో ఏదైనా తినాలని అనిపించినా, పళ్ళు, కూరగాయల ముక్కలు తినడం మేలని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments