Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారానికి తర్వాత డ్రైనట్స్ ఆఫీసుకు తీసుకెళ్తే?

అల్పాహారానికి తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్, స్నాక్స్‌, బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లంచ్ తీసుకునేలోపు తీసుకెళ్లిన డ్రైనట్స్, స్నాక్స్‌ తినాలని, ఖర్చవుతున్

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (13:09 IST)
అల్పాహారానికి తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్, స్నాక్స్‌, బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లంచ్ తీసుకునేలోపు తీసుకెళ్లిన డ్రైనట్స్, స్నాక్స్‌ తినాలని, ఖర్చవుతున్న కేలరీలకు తగ్గట్టుగా తిరిగి శక్తిని పొందగలుగుతారు. ముఖ్యంగా పాలు, కాఫీ తాగిన వెంటనే టిఫెన్‌ చెయ్యకూడదని ఆరోగ్య నిపుణులు తెలిపారు. 
 
అలాగే టిఫిన్‌ చేసిన వెంటనే వాటిని తాగకూడదు. మధ్యలో గంట సమయాన్నయినా తీసుకోవాలి. త్వరగా అరిగే ఇడ్లి, ఉప్మా లాంటిలి తీసుకున్నప్పుడు అరగంట తర్వాత ఏమన్నా తిన్నా, తాగినా పర్వాలేదు. నిద్రలేవగానే ఒక్కోసారి బయటకు వెళ్లాల్సి వస్తే వెంటనే టిఫిన్ చేయకుండా ప్రయాణంలో తీసుకునే ప్రయత్నం చేయండి. దీనివలన జీర్ణవ్యవస్థ సక్రమంగా, క్రమబద్ధంగా పనిచేస్తుంది.
 
బాదంపప్పుని నానబెట్టి పాలు తీయడం కూడా చాలా సులువు. వీటినుంచి తగినన్ని మాంసకృత్తులూ, యాంటీ ఆక్సిడెంట్‌లూ, విటమిన్‌-ఇ, ఇనుము, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ల వంటివెన్నో అందుతాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments