Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి తీసుకుంటే?

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (21:51 IST)
1. ఉల్లిపాయల రసంతో తేనె కలిపి తీసుకుంటే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
2. తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి రోజువారీగా తీసుకుంటే మెదడు సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. 
 
3. ఉల్లిపాయ రసంతో మెహందీ, సోపు కలిపి చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత రోగాలు నయమవుతాయి. పిత్త సంబంధిత వ్యాధులు ఉల్లిపాయల్ని తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. 
 
4. ఉల్లిపాయల్ని బెల్లంతో కలిపి తీసుకుంటే వాయు రోగాలు తగ్గిపోతాయి.
 
5. ఉల్లిని రోజూ తింటే దంత సమస్యలు తొలగిపోతాయి. పళ్లు బలపడతాయి. చిగుళ్లలోని క్రిములు నశిస్తాయి. 
 
6. ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి తేనెను కలిపి తీసుకుంటే మంచి బలం చేకూరుతుంది. 
 
ఉల్లిపాయల పువ్వుల్ని తెల్లవారు జామున పరగడుపున తీసుకుంటే కంటి సమస్యలను అడ్డుకోవచ్చు. కంటి దృష్టి సమస్యలను దరిచేరనివ్వదు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments