Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగుతూ దానిలో ఇవి కలిపి తింటున్నారా? ఒక్కసారి ఇవి తెలుసుకోండి

Webdunia
సోమవారం, 8 మే 2023 (21:03 IST)
ఈ రోజుల్లో టీ, కాఫీలు తాగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ టీ, కాఫీలతో పాటు కొన్నింటిని తినరాదు. అలాగే ఇవి తీసుకునే ముందు కానీ తర్వాత కానీ కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం వుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి కనుక వాటిని తీసుకోరాదు. సలాడ్, మొలకెత్తిన గింజలు లేదా ఉడికించిన గుడ్లు వంటి పచ్చి పదార్థాలను టీతో తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తెస్తాయి. టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోరాదు, ఇలా తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు.
 
నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీతో దేనినీ కూడా సేవించరాదు. అలా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. టీలో ఉప్పు బిస్కెట్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నవి ఏవైనా తినడం అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. టీతో లేదా టీ తాగిన తర్వాత మంచినీరు లేదా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
 
టీతో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం చేయరాదు. ఈ సమాచారం పాటించే ముందు మీ వైద్యుడిని కూడా అడగండి.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments