Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటి?

Webdunia
సోమవారం, 8 మే 2023 (14:59 IST)
సాధారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికి పౌష్టికాహార నిపుణులు కొన్ని రకాల ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి విటమిన్ బి అందదు. అందువల్ల శరీరానికి విటమిన్ బి అందిస్తే చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది. ఆకుకూరల్లోను, పచ్చి బఠానీలలోనూ విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒత్తిడి తగ్గించుకోవాలనుకొనే వారు వారంలో కనీసం నాలుగు సార్లు పచ్చిబఠానీలు. ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. వీటి వల్ల శరీరానికి మెగ్నీషియం కూడా అందుతుంది. 
 
ప్రతి రోజూ క్యారెట్ వంటి గట్టిగా ఉండే పచ్చికూరలు తినటం కూడా మంచిదే. మన శరీరంలో విడుదలయ్యే స్లైస్ హార్మోన్లను నియంత్రించటంలో విటమిన్ సి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి ట్యాబ్లెట్స్ వాడటం మంచిది.
 
కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే అన్నం, పప్పు వంటివి సెరోటోనిన్ ఎక్కువగా విడుదలయ్యేందుకు తోడ్పడతాయి. సెరో టోనిన్ ఎక్కువగా విడుదలయితే ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నఆహారం తినటం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments