అరటిపండుతో కలిగే ప్రయోజనాలు ఏంటి?

Webdunia
సోమవారం, 8 మే 2023 (13:03 IST)
ఆయిర్వేదంలో అరటిపళ్లకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. అజీర్తి వంటి సమస్యలకు ఆయిర్వేద వైద్యులు అరిటిపళ్లను ఆరగించాలని సలహా ఇస్తుంటారు. అలాంటి అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలను ఓసారి పరిశీలిస్తే, 
 
కొందరికి అజీర్తి వల్ల తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటుంది. సమయానికి ఆహారం తినకపోవటం వల్ల కడుపులో వాయువులు పెరిగిపోవటం.. ఫైబర్ ఉన్న పదార్థాలు తినకపోవటం. ఎక్కువ నీళ్లు తాగకపోవటం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. 
 
అలాంటి వారు రోజుకు ఒక అరిటిపండు తినటం వల్ల అజీర్తి సమస్య పరిష్కారమవుతుంది. దీనిలో ఉండే కొన్ని రకాలైన రసాయనాలు కడుపులో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
 
అజీర్తి ఎక్కువ కాలం ఉండి. ఆహారం సరిగ్గా అరగకపోయినప్పుడు కొందరిలో పైల్స్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి వారు ఎక్కువ సేపు కూర్చోలేక ఇబ్బంది పడుతుంటారు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారు క్రమం తప్పకుండా అరటిపండును తింటే ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

తర్వాతి కథనం
Show comments