Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర అరటిపండు తింటే ఏంటి ప్రయోజనం?

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (19:53 IST)
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరం. ఒక చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థ కణాలను బలోపేతం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
ఎర్ర అరటిపండుతో ప్రయోజనాలు
కిడ్నీలకు మేలు చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో ఇందులో వుండే పొటాషియం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
 
రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఈ పండులో విటమిన్ సి, బి6 వున్న కారణంగా మన రోగనిరోధక వ్యవస్థ బలంగా వుంటుంది.
 
చర్మానికి మంచిది. అలాగే రక్తాన్ని శుభ్రపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శక్తి స్థాయిని పెంచడమే కాకుండా రక్తహీనతను నివారిస్తుంది. కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

తర్వాతి కథనం
Show comments