ఎండాకాలంలో ఎలాంటి పదార్థాలు తినాలి? ఎలా తినాలి?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (23:10 IST)
1. ఆహారపదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3. ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4. కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6. శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
7. కాఫీ, టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8. కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9. సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
10. పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హెచ్ఐవి వుందన్నా వదలని కామాంధుడు, అత్యాచారం చేసి ఇనుప రాడ్‌తో బాధితురాలిపై దాడి

పశ్చిమాసియాలో ఉత్కంఠ.. ముగిసిన అమెరికా డెడ్‌లైన్.. ఏ క్షణాన ఏం జరుగుతుందో?

ట్రంప్ డెడ్‌లైన్‌ను పట్టించుకోని ఇరాన్, ప్రాణత్యాగానికి సిద్ధమన్న ఇరాన్ అధ్యక్షుడు

రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి : ఇరాన్ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

ఇంట్లో పిండి రుబ్బుకోవట్లేదా.. జాగ్రత్త పడండి.. ఆ పిండితో దోసెలు తిని చిన్నారుల మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

Allari Naresh: అల్ల‌రి న‌రేష్ హీరోగా క‌న‌క దుర్గ‌ చిత్రం లాంచ‌నంగా ప్రారంభం

అవును పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాను : త్రిష కౌంటర్

అమరావతిని ఏకైక రాజధాని.. ఏపీ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం.బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments