Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటివారు వెలగపండును తినకూడదు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (20:43 IST)
చాలామంది వెలగపండును తినేందుకు ఇష్టపడరు. జీర్ణశక్తిని సరిచేసేందుకు వెలగపండుని మించిన ఔషధం లేదట. రక్తంతో కూడిన విరేచనాలు, జిగురుతో కూడిన విరేచనాలు భోజనం చెయ్యగానే విరేచనానికి వెళ్ళాలనిపించడం.. నీరసం, కడుపులో మంట, మలబద్థకం, ప్రేగుపూత ఇవన్నీ అమీబియాసిస్ వ్యాధి లక్షణాలట. వీటన్నింటి నుంచి విముక్తి కలిగిస్తుందట వెలగపండు.
 
వాంతి.. వికారం ఉన్నప్పుడు వెలగపండుని తింటే సరిపోతుందట. అలాగే జలుబు, దగ్గు, తుమ్మలు, ఆయాసం, దురదలకు, దద్దుర్లు, కడుపునొప్పికి సమాధానం ఒక్క వెలగపండునే తినడం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఏ రకమైన ఎలర్జీ ఉన్నా సరే వెలగపండును ఆహారంగా తీసుకుంటే వైద్య ప్రయోజనం పొందినట్లేనట. వెలగపండులోని గుజ్జును మాత్రమే బెల్లంచేర్చి కాస్త ఉప్పు కారం కూడా కలుపుకుని తినాలట. ఇది ఎంతో మంచిదట.
 
గుండె జబ్బులు, గొంతు వ్యాధులున్న వాళ్ళు వెలగపండు తినకూడదట. అతిగా తింటే వెలగపండు అజీర్తి కడుపులో నొప్పిని కలుగజేస్తాయట. పరిమితంగా తింటే ఔషదంగా ఉపకరిస్తుందట. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments