Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటివారు వెలగపండును తినకూడదు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (20:43 IST)
చాలామంది వెలగపండును తినేందుకు ఇష్టపడరు. జీర్ణశక్తిని సరిచేసేందుకు వెలగపండుని మించిన ఔషధం లేదట. రక్తంతో కూడిన విరేచనాలు, జిగురుతో కూడిన విరేచనాలు భోజనం చెయ్యగానే విరేచనానికి వెళ్ళాలనిపించడం.. నీరసం, కడుపులో మంట, మలబద్థకం, ప్రేగుపూత ఇవన్నీ అమీబియాసిస్ వ్యాధి లక్షణాలట. వీటన్నింటి నుంచి విముక్తి కలిగిస్తుందట వెలగపండు.
 
వాంతి.. వికారం ఉన్నప్పుడు వెలగపండుని తింటే సరిపోతుందట. అలాగే జలుబు, దగ్గు, తుమ్మలు, ఆయాసం, దురదలకు, దద్దుర్లు, కడుపునొప్పికి సమాధానం ఒక్క వెలగపండునే తినడం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఏ రకమైన ఎలర్జీ ఉన్నా సరే వెలగపండును ఆహారంగా తీసుకుంటే వైద్య ప్రయోజనం పొందినట్లేనట. వెలగపండులోని గుజ్జును మాత్రమే బెల్లంచేర్చి కాస్త ఉప్పు కారం కూడా కలుపుకుని తినాలట. ఇది ఎంతో మంచిదట.
 
గుండె జబ్బులు, గొంతు వ్యాధులున్న వాళ్ళు వెలగపండు తినకూడదట. అతిగా తింటే వెలగపండు అజీర్తి కడుపులో నొప్పిని కలుగజేస్తాయట. పరిమితంగా తింటే ఔషదంగా ఉపకరిస్తుందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

వైకాపా ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం : జోగి రమేశ్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్వల రాజధానినా?

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments