గొంతు బొంగురుపోతుందా? ఐతే ఇలా చేస్తే సరిపోతుంది...

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (23:45 IST)
తులసి రసం కొంచెం తేనెలో కలిపి ప్రతిరోజూ తీసుకుంటుంటే బొంగురుపోయిన కంఠం చక్కగా అవుతుంది. తులసి ఆకులు మెత్తగా నూరి శరీరానికి పూసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మవ్యాధులు నయమవుతాయి. 
 
మామిడి ఆకుల నుంచి తీసిన పసరు కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది.
 
పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజూ రాత్రిపూట ముఖానికి రాసుకుని ప్రొద్దుటే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. 
 
వేపాకులను వేడినీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎలాంటి మచ్చలైనా త్వరగా పోతాయి. 
 
ఒక కప్పు వేపాకులు కొద్దినీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడగట్టి ముఖం కడుక్కున్న తర్వాత ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి అస్ట్రిజెంటులా పనిచేస్తుంది. 
 
వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది. రాత్రిపూట దిండు మీద తలసి ఆకులు వుంచుకుని పడుకుంటే తలలో పేలు మాయమవుతాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments