Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (16:47 IST)
పెరుగు. పాల ఉత్పత్తి అయిన ఈ పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు వున్నప్పటికీ కొంతమంది కొన్ని సందర్భాల్లో ఈ పెరుగుకి దూరంగా వుండాలి. లేదంటే ఆరోగ్యాన్ని అందించే పెరుగే అనారోగ్యాన్ని కలిగించేదిగా మారుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరుగటం వంటి సమస్యలు వస్తాయి.
 
పెరుగులో గెలాక్టోస్ అనే రసాయన సమ్మేళనం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 
కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండాలి
 
పెరుగు అధికంగా తీసుకునేవారిలో ఆహారం నుండి పొందే ఇనుము, జింక్ స్థాయి తగ్గుతుంది
 
ఊబకాయం, కఫ రుగ్మతలు, రక్తస్రావం రుగ్మతలు, ఇన్ఫ్లమేటరీ పరిస్థితులున్నవారు పెరుగు తీసుకోరాదు.
 
పెరుగును రాత్రిపూట ఎప్పుడూ తినకూడదు.
 
దగ్గు- జలుబు సమయంలో, శ్లేష్మం తీవ్రత పెరుగుతుంది కనుక పాల ఉత్పత్తులకు దూరంగా వుండాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

తర్వాతి కథనం
Show comments