పెరుగు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (16:47 IST)
పెరుగు. పాల ఉత్పత్తి అయిన ఈ పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు వున్నప్పటికీ కొంతమంది కొన్ని సందర్భాల్లో ఈ పెరుగుకి దూరంగా వుండాలి. లేదంటే ఆరోగ్యాన్ని అందించే పెరుగే అనారోగ్యాన్ని కలిగించేదిగా మారుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరుగటం వంటి సమస్యలు వస్తాయి.
 
పెరుగులో గెలాక్టోస్ అనే రసాయన సమ్మేళనం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 
కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండాలి
 
పెరుగు అధికంగా తీసుకునేవారిలో ఆహారం నుండి పొందే ఇనుము, జింక్ స్థాయి తగ్గుతుంది
 
ఊబకాయం, కఫ రుగ్మతలు, రక్తస్రావం రుగ్మతలు, ఇన్ఫ్లమేటరీ పరిస్థితులున్నవారు పెరుగు తీసుకోరాదు.
 
పెరుగును రాత్రిపూట ఎప్పుడూ తినకూడదు.
 
దగ్గు- జలుబు సమయంలో, శ్లేష్మం తీవ్రత పెరుగుతుంది కనుక పాల ఉత్పత్తులకు దూరంగా వుండాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments