నాగజెముడు కాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:07 IST)
ఇసుక నేలల్లో పెరిగే ఎడారిమొక్క నాగజెముడు. ఈ మొక్క నిండా ముళ్లతో కూడి వుంటుంది. దీనికి ఎర్రగా కాయలు కాస్తాయి. వీటిలో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
నాగజెముడు పండ్ల పైతోలును తీసి తినేటపుడు వాటిలోని విత్తనాలను తీసేయాలి.
 
నాగజెముడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా వున్నందున తెల్లరక్తకణాలు వృద్ధి చెందుతాయి.
 
ఈ పండ్లలో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది కనుక ఎముకలకు బలం చేకూరుతుంది.
 
నాగజెముడు పండ్లను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
శరీరంలో చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెంచే గుణాలు ఇందులో వున్నాయి.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు నాగజెముడు పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
 
కాలేయం ఆరోగ్యం వుండేందుకు నాగజెముడు పండ్లను ఉపయోగిస్తుంటారు.
 
కొంతమందికి వీటిని తింటే తేలికపాటి విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి వంటివి రావచ్చు.
 
గమనిక: చిట్కాలను ఆచరించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

తర్వాతి కథనం
Show comments