Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగజెముడు కాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:07 IST)
ఇసుక నేలల్లో పెరిగే ఎడారిమొక్క నాగజెముడు. ఈ మొక్క నిండా ముళ్లతో కూడి వుంటుంది. దీనికి ఎర్రగా కాయలు కాస్తాయి. వీటిలో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
నాగజెముడు పండ్ల పైతోలును తీసి తినేటపుడు వాటిలోని విత్తనాలను తీసేయాలి.
 
నాగజెముడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా వున్నందున తెల్లరక్తకణాలు వృద్ధి చెందుతాయి.
 
ఈ పండ్లలో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది కనుక ఎముకలకు బలం చేకూరుతుంది.
 
నాగజెముడు పండ్లను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
శరీరంలో చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెంచే గుణాలు ఇందులో వున్నాయి.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు నాగజెముడు పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
 
కాలేయం ఆరోగ్యం వుండేందుకు నాగజెముడు పండ్లను ఉపయోగిస్తుంటారు.
 
కొంతమందికి వీటిని తింటే తేలికపాటి విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి వంటివి రావచ్చు.
 
గమనిక: చిట్కాలను ఆచరించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments