నాగజెముడు కాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:07 IST)
ఇసుక నేలల్లో పెరిగే ఎడారిమొక్క నాగజెముడు. ఈ మొక్క నిండా ముళ్లతో కూడి వుంటుంది. దీనికి ఎర్రగా కాయలు కాస్తాయి. వీటిలో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
నాగజెముడు పండ్ల పైతోలును తీసి తినేటపుడు వాటిలోని విత్తనాలను తీసేయాలి.
 
నాగజెముడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా వున్నందున తెల్లరక్తకణాలు వృద్ధి చెందుతాయి.
 
ఈ పండ్లలో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది కనుక ఎముకలకు బలం చేకూరుతుంది.
 
నాగజెముడు పండ్లను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
శరీరంలో చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెంచే గుణాలు ఇందులో వున్నాయి.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు నాగజెముడు పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
 
కాలేయం ఆరోగ్యం వుండేందుకు నాగజెముడు పండ్లను ఉపయోగిస్తుంటారు.
 
కొంతమందికి వీటిని తింటే తేలికపాటి విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి వంటివి రావచ్చు.
 
గమనిక: చిట్కాలను ఆచరించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెగా బ్రదర్ నాగబాబుపై పవన్ సీరియస్.. శివాజీపై స్పందన సరే.. లడ్డూపై ఎక్కడ?

వారానికి ఒకసారి ఏపీకి జగన్.. ఈ వారం దేనికోసం వస్తున్నారంటే?

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

భారత వస్తువులపై సుంకాలు.. 50 నుంచి 18 శాతానికి తగ్గించిన ట్రంప్.. మోదీ హ్యాపీ

మా ఇంటిపై జరిగిన దాడికి పవన్ బాధ్యత వహించాలి.. అంబటి కుమార్తె డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

తర్వాతి కథనం
Show comments