Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ జ్వరం ఉందా? అయితే ఈ ఒక్కటి చేస్తే చాలు

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (20:28 IST)
ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో జనం వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను చేరే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వైరల్ ఫీవర్లు, డెంగ్యూలతో ఆసుపత్రులలో రోగులు చేరుతున్నారు. అయితే అధిక జ్వరం ఉన్నప్పుడు ఒక చిన్న చిట్కాతో జ్వరాన్ని పోగొట్టుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 
అధిక జ్వరం ఉన్నప్పుడు మందులు వాడటం కన్నా బొప్పాయి ఆకులను తీసుకుని వాటిని పిండి అందులో నుంచి వచ్చే రసంలో పసుపును కలిపి మిక్స్ చేసుకుని వెంటనే తాగేయాలి. దీంతో వేడిగా ఉండే శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఇలా అధిక జ్వరం వచ్చినప్పుడల్లా చేస్తే సుళువుగా శరీరం చల్లబడి.. మళ్ళీ మళ్ళీ వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశమే వుండదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

తర్వాతి కథనం
Show comments