Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ జ్వరం ఉందా? అయితే ఈ ఒక్కటి చేస్తే చాలు

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (20:28 IST)
ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో జనం వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను చేరే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వైరల్ ఫీవర్లు, డెంగ్యూలతో ఆసుపత్రులలో రోగులు చేరుతున్నారు. అయితే అధిక జ్వరం ఉన్నప్పుడు ఒక చిన్న చిట్కాతో జ్వరాన్ని పోగొట్టుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 
అధిక జ్వరం ఉన్నప్పుడు మందులు వాడటం కన్నా బొప్పాయి ఆకులను తీసుకుని వాటిని పిండి అందులో నుంచి వచ్చే రసంలో పసుపును కలిపి మిక్స్ చేసుకుని వెంటనే తాగేయాలి. దీంతో వేడిగా ఉండే శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఇలా అధిక జ్వరం వచ్చినప్పుడల్లా చేస్తే సుళువుగా శరీరం చల్లబడి.. మళ్ళీ మళ్ళీ వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశమే వుండదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

తర్వాతి కథనం
Show comments