Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ జ్వరం ఉందా? అయితే ఈ ఒక్కటి చేస్తే చాలు

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (20:28 IST)
ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో జనం వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను చేరే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వైరల్ ఫీవర్లు, డెంగ్యూలతో ఆసుపత్రులలో రోగులు చేరుతున్నారు. అయితే అధిక జ్వరం ఉన్నప్పుడు ఒక చిన్న చిట్కాతో జ్వరాన్ని పోగొట్టుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 
అధిక జ్వరం ఉన్నప్పుడు మందులు వాడటం కన్నా బొప్పాయి ఆకులను తీసుకుని వాటిని పిండి అందులో నుంచి వచ్చే రసంలో పసుపును కలిపి మిక్స్ చేసుకుని వెంటనే తాగేయాలి. దీంతో వేడిగా ఉండే శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఇలా అధిక జ్వరం వచ్చినప్పుడల్లా చేస్తే సుళువుగా శరీరం చల్లబడి.. మళ్ళీ మళ్ళీ వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశమే వుండదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments