Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ జ్వరం ఉందా? అయితే ఈ ఒక్కటి చేస్తే చాలు

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (20:28 IST)
ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో జనం వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను చేరే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వైరల్ ఫీవర్లు, డెంగ్యూలతో ఆసుపత్రులలో రోగులు చేరుతున్నారు. అయితే అధిక జ్వరం ఉన్నప్పుడు ఒక చిన్న చిట్కాతో జ్వరాన్ని పోగొట్టుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 
అధిక జ్వరం ఉన్నప్పుడు మందులు వాడటం కన్నా బొప్పాయి ఆకులను తీసుకుని వాటిని పిండి అందులో నుంచి వచ్చే రసంలో పసుపును కలిపి మిక్స్ చేసుకుని వెంటనే తాగేయాలి. దీంతో వేడిగా ఉండే శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఇలా అధిక జ్వరం వచ్చినప్పుడల్లా చేస్తే సుళువుగా శరీరం చల్లబడి.. మళ్ళీ మళ్ళీ వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశమే వుండదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments